Header Banner

వైసీపీ నేతల అరెస్టుల పై మంత్రుల డిమాండ్! తేల్చి చెప్పిన చంద్రబాబు!

  Wed Jun 04, 2025 16:56        Politics

ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో తప్పులు చేసిన ఎవరూ శిక్ష నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తెలుగుదేశం నాయకులను అన్యాయంగా వేధించారని అన్నారు. కేబినెట్ సమావేశంలో ఆయన మంత్రులతో కలిసి పలు అంశాలపై చర్చించారు. ఏడాది పాలనపై సమీక్షిస్తూ, ప్రతి మంత్రి ప్రజల్లోకి వెళ్లి మరింత సమర్థంగా పని చేయాలని సూచించారు. "తల్లికి వందనం" పథకాన్ని ఈ నెలలోనే అమలు చేస్తామని వెల్లడించారు. మంత్రివర్గ సమావేశం అనంతరం చంద్రబాబు మంత్రులతో కలిసి భోజనం చేశారు. రాష్ట్రంలో ప్రమాదకర రాజకీయాలు నడుస్తున్నాయని, నేరస్థులతో కలిసి రాజకీయాలు చేయడం సమాజానికి ప్రమాదకరమని హెచ్చరించారు.

 

గత వైఎస్సార్సీపీ పాలనలో అవినీతి, అక్రమాలపై పారదర్శక విచారణ జరుగుతోందని చంద్రబాబు తెలిపారు. నేరం రుజువైతే ఎవరినైనా ఉపేక్షించబోమన్నారు. తమ ప్రభుత్వ ధోరణి కక్ష సాధింపులు కావని, న్యాయం చేయడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో ప్రత్యేకంగా భేటీ అయి కొన్ని అంశాలపై చర్చించారు. మహానాడు కార్యక్రమం ఈసారి ఆహ్లాదకర వాతావరణంలో విజయవంతంగా జరిగింది అని గుర్తు చేశారు. కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి వార్షికోత్సవాన్ని మంత్రులు చంద్రబాబును అభినందిస్తూ ప్రారంభించారు.

 

ఇది కూడా చదవండి: ఏపీ మీదుగా బుల్లెట్ ట్రైన్! ఈ రూట్‌లోనే, భూసేకరణకు రెడీ!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

వైసీపీ సీనియర్ నేతకు తీవ్ర అస్వస్థత! హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు!

 

ఏపీలో మరో నేషనల్ హైవే నాలుగు లైన్లుగా..! ఈ రూట్‌లో రూ.5వేల కోట్లతో, శ్రీశైలం త్వరగా వెళ్లొచ్చు..!

 

ఏపీలో రైలు ప్రయాణికులకు గమనిక..! ఈ 7 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనపు బోగీలు!

 

ఏపీలో అక్కడ కొత్తగా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్..! ఏకంగా 5వేల ఎకరాల్లో, ఆ ప్రాంతానికి మహర్దశ!

 

రిమాండ్ ఖైదీకి మరో షాక్! కోర్టు కీలక ఉత్తర్వులు!

 

పసిడి ప్రియులకు అలర్ట్.. బంగారం ధరల్లో మరోసారి మార్పులు.. ఈ రోజు తులం రేటు ఎంతుందంటే?

 

ఏపీ లిక్కర్ స్కాం కేసు నిందితులకు బిగ్ షాక్.. రిమాండ్ పొడిగింపు - జడ్జి కీలక వ్యాఖ్యలు!

 

కాకాణి బెయిల్ పిటిషన్ కీలక మలుపు! రూ. 250 కోట్ల క్వార్ట్జ్ మిస్టరీలో..!

 

బెంగాల్ లా స్టూడెంట్ అరెస్టు! రంగంలోకి పవన్ కళ్యాణ్!

 

గుంటూరు జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు... 15 పడకలతో ఐసోలేషన్ వార్డు సిద్ధం!

 

కోహ్లీ రెస్టారెంట్ పై కేసు నమోదు! ఇంతకీ ఏమైందంటే?

 

ట్రంప్ ప్రభావం, మస్క్ యూటర్న్! టెస్లా ప్లాంట్ ఆశలు గల్లంతు.. వాటికే పరిమితం?

 

జూన్‌లో మార్కెట్లోకి 5 కొత్త కార్లు.. పాపులర్ వెహికల్స్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్స్ లాంచ్!

 

 పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రం సమీక్ష..! ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలు!

 

బెంగాల్ లా స్టూడెంట్ అరెస్టు! రంగంలోకి పవన్ కళ్యాణ్!

 

'స్పిరిట్' వివాదం..! దీపికాకు అండగా నిలిచిన ప్రముఖ దర్శకుడు మణిరత్నం!

 

 వారికి శుభవార్త! ఏపీలో ఆ కొత్త బైపాస్‌పై కొత్తగా రింగ్! కేంద్రం గ్రీన్ సిగ్నల్!

  

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #Andhrapravasi #ChandrababuNaidu #APCabinetMeeting #TDPGovernment #PawanKalyan #GoodGovernance #AmaravatiCapital #TransparencyInGovernance #YSRCPScams #CMKeyRemarks #APPolitics